News
విశాఖలో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్
రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ నేడు విశాఖకు వచ్చారు. భారత నావికా దళంలోని తూర్పు కమాండ్ ను పరిశీలించే నిమిత్తం ఆయన కొద్దిసేపటి క్రితం విశాఖ చేరుకున్నారు. రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మనోహర్ పారికర్ ఇప్పటికే త్రివిద దళాల్లోని పలు ప్రధాన విభాగాలను పరిశీలించారు. జమ్మూ కాశ్మీర్ లోనూ ఆయన పర్యటించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








